మజ్జిగ పంపిణీ చేసిన సంక్షేమ శాఖ అధికారి

byసూర్య | Mon, May 06, 2024, 03:07 PM

నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్ లో సత్యసాయి సేవ సమితి అద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో సోమవారం జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి కృష్ణమాచారి ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు. అంతకుముందు సాయిబాబా చిత్రపటానికి పూజలు చేశారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషించదగ్గ విషయమని, సేవ సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవ సమితి సభ్యులు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM