హర్ ఘావ్ ఏక్ గంట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

byసూర్య | Mon, May 06, 2024, 02:54 PM

నారాయణపేట జిల్లా మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ ను ఎంపీగా గెలిపించడమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో ఒక గంట (హర్ ఘావ్ ఏక్ గంట ) కార్యక్రమంలో పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం ఉట్కూర్ మండలం మల్లేపల్లి నాగిరెడ్డిపల్లి గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నాయకులు బాలకృష్ణ రెడ్డి సూర్య ప్రకాశ్ రెడ్డి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఓవర్ లోడ్తో వెళ్తున్న మూడు టిప్పర్లు సీజ్ Sun, May 19, 2024, 09:30 AM
ఇంటర్ పరీక్షలు కు 6, 134 మంది విద్యార్థులు: సి. మద్దిలేటి Sun, May 19, 2024, 09:23 AM
హైదరాబాద్‌లో ఆ ప్రాంతాల్లో ఫుల్ డిమాండ్.. 4 నెలల్లోనే 26 వేలకుపైగా ఇళ్ల రిజిస్ట్రేషన్లు Sat, May 18, 2024, 10:32 PM
రైతులకు గుడ్ న్యూస్.. ఆ డబ్బు మొత్తం సర్కారే చెల్లిస్తుంది.. మంత్రి సీతక్క Sat, May 18, 2024, 10:20 PM
ఇదెక్కడి ఇచ్చంత్రం సామీ.. నడిరోడ్డుపై భర్తను వదిలేసి భార్యాపిల్లల్ని కొట్టేసిన దొంగలు Sat, May 18, 2024, 10:15 PM