కాంగ్రెస్ లో కంచిరావుపల్లి ఎంపీటీసీ సర్పంచ్ ఉపసర్పంచ్లు చేరిక

byసూర్య | Mon, May 06, 2024, 02:56 PM

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం కంచిరావుపల్లి సర్పంచ్ సుజాత తేజ వర్ధన్, ఉపసర్పంచ్ భాస్కర్, జనంపల్లి ఎంపీటీసీ రాధాకృష్ణ కలసి 100మందితో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి కాంగ్రెస్ పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ. నాగర్ కర్నూల్ అభ్యర్థి మల్లు రవిని అత్యధిక మెజారిటీ గెలిపిస్థామన్నారు. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పు లేదు Sun, May 19, 2024, 11:06 AM
రోడ్డు నిర్మాణం పనుల ప్రారంభంతో కాలనీ వాసుల హర్షం Sun, May 19, 2024, 10:58 AM
అమ్మవారి జయంతి వేడుకల్లో మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ Sun, May 19, 2024, 10:57 AM
24 గంటల్లో ట్యాంకర్‌ డెలివరీ..! Sun, May 19, 2024, 10:45 AM
మరో 3రోజులు వర్షాలే Sun, May 19, 2024, 10:20 AM