రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

byసూర్య | Wed, Apr 24, 2024, 12:41 PM

సికింద్రాబాద్-జెమ్స్ స్ట్రీట్ రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం రైలు పట్టాల సమీపంలో మృతదేహం పడి ఉందన్న సమాచారం అందుకున్న సికింద్రాబాద్ రైల్వే పోలీలు ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహన్ని పోస్టుర్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. మృతుని జేబులో దొరికిన అడ్రస్ ప్రకారం మృతుడిని జార్ఖాండ్ కు చెందిన కార్తీక్ ఠాగూర్వాడిగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తులో ఉంది.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM