అక్రమాలకు పాల్పడ్డ ఆర్జేడీని సస్పెండ్ చేయండి

byసూర్య | Wed, Apr 24, 2024, 12:49 PM

ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన 17 మంది జిహెచ్ఎం లు తప్పుడు సమాచారంతో 'స్పౌజ్' పాయింటర్లు ఉపయోగించుకుని అనుకులమైన పాఠశాలలను ఎంచుకున్నారు. వారిలో 9 మంది జిహెచ్ఎం లకు ఆర్జెడి నోటీసులు పంపగా, ఇప్పటివరకు వారిపై చర్యలు తీసుకోకుండా వారితో కుమ్మక్కయ్యారని మంగళవారం విద్యా సంఘాల నాయకులు కమీషనర్ & డైరెక్టర్ అఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఫిర్యాదు చేశారు. ఆర్జేడీ విజయలక్ష్మిని వెంటనే సస్పెండ్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM