రథోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు

byసూర్య | Wed, Apr 24, 2024, 12:53 PM

మాగనూర్ మండలం గురురావ్ లింగంపల్లి గ్రామంలో బుధవారం నిర్వహించిన ఆంజనేయ స్వామి వారి రథోత్సవంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథానికి పూజలు చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులతో కలిసి రథాన్ని లాగారు. రథోత్సవానికి గ్రామస్థులతో పాటు కర్ణాటక నుండి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామిని దర్శనం చేసుకున్నారు.


Latest News
 

పాక్‌‌‌తో లింకులు.. ఎమ్మెల్యే రాజా సింగ్‌ను బెదిరించిన ముస్లిం మతపెద్ద అరెస్ట్ Sun, May 05, 2024, 10:26 PM
చాయ్ బ్రేక్‌లో చిన్నారులతో కేసీఆర్ ముచ్చట.. సెల్ఫీలు తీసుకున్న ఆడపడుచులు Sun, May 05, 2024, 10:13 PM
ప్రాణంతో ఉండగానే శిశువును మట్టిలో పూడ్చేశారు.. దేవుడిలా వచ్చి కాపాడిన ట్యాంకర్ డ్రైవర్ Sun, May 05, 2024, 08:59 PM
పబ్‌పై పోలీసుల మెరుపు దాడి.. 40 మంది యువతులతో అలాంటి పనులు Sun, May 05, 2024, 08:54 PM
నిప్పుల కుంపటిగా తెలంగాణ.. వడదెబ్బతో ఒక్కరోజే 19 మంది మృతి Sun, May 05, 2024, 08:48 PM