బీజేపీ తోనే దేశాభివృద్ధి సాధ్యం

byసూర్య | Fri, Apr 19, 2024, 03:06 PM

బిజెపి పాలనలోనే దేశాభివృద్ధి సాధ్యపడుతుందని కేంద్రంలో ప్రధాని మోదీ నిరూపించారని బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని తూంకుంట గ్రామంలో నిర్వహించిన ఇంటింటి ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కేంద్ర ప్రభుత్వ పథకాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు అంజి, నరసింహులు, ఖాజా, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

'ఢిల్లీ దర్బార్' పేరుతో కాంగ్రెస్ మరో ఇంట్రెస్టింగ్ వీడియో.. ఇది మాత్రం నెక్స్ట్ లెవల్..! Thu, May 02, 2024, 07:11 PM
మా రక్తంలో అణువణువునా హిందుత్వం ఉంది.. బండ్ల గణేష్ Thu, May 02, 2024, 07:07 PM
మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM