మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి

byసూర్య | Thu, May 02, 2024, 05:01 PM

మంచిర్యాల జిల్లాలో బుధవారం వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. బదావతి హటియా అనే వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన గంటన్నరలోనే మరణించిట్లు వైద్యులు తెలిపారు. తాండూరుకు చెందిన తోట రాజవ్వ అనే వృద్ధురాలు వడదెబ్బతో మృతి చెందింది. అనారోగ్యంతో బాధపడుతున్న మృతురాలిని మంచిర్యాలకు తీసుకురాగా బస్సు దిగిన తర్వాత అస్వస్థతకు గురవడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందింది.


Latest News
 

మాదాపూర్ పిఎస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 10:41 AM
స్వలంగా పెరిగిన బంగారం Fri, May 17, 2024, 10:38 AM
రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM