మండలాల ఇంచార్జీల నియామకం

byసూర్య | Fri, Apr 19, 2024, 03:08 PM

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పేట నియోజకవర్గంలో మండలాల ఇంచార్జీలను ఆ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, రఘురామయ్య గౌడ్ ప్రకటించారు. దామరగిద్ద మండలానికి సత్య యాదవ్, ధన్వాడ ఉమేష్ కుమార్, మరికల్ నర్సన్ గౌడ్, నారాయణపేట శ్రీనివాస్, పట్టణానికి రఘుపాల్ రెడ్డి, కోయిలకొండ మండలానికి చెన్నారెడ్డి లను నియమించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM