byసూర్య | Fri, Apr 19, 2024, 03:08 PM
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పేట నియోజకవర్గంలో మండలాల ఇంచార్జీలను ఆ పార్టీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, రఘురామయ్య గౌడ్ ప్రకటించారు. దామరగిద్ద మండలానికి సత్య యాదవ్, ధన్వాడ ఉమేష్ కుమార్, మరికల్ నర్సన్ గౌడ్, నారాయణపేట శ్రీనివాస్, పట్టణానికి రఘుపాల్ రెడ్డి, కోయిలకొండ మండలానికి చెన్నారెడ్డి లను నియమించారు. స్థానిక నాయకులతో కలిసి ప్రచారాన్ని, పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలన్నారు.