చలివేంద్రాన్ని ప్రారంభించిన నాయకులు

byసూర్య | Fri, Apr 19, 2024, 11:13 AM

వికారాబాద్ జిల్లా చౌడాపూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామంలో గురువారం డిసిసి ఉపాధ్యక్షులు భీమ్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అశోక్ కుమార్ చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. వేసవి కాలంలో దాహార్తిని తీర్చడానికి చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ మండల చైర్మన్ మొగులయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి Thu, May 02, 2024, 03:59 PM
మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలి Thu, May 02, 2024, 03:56 PM
న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తా : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Thu, May 02, 2024, 03:53 PM
మిర్యాలగూడలో టీఆర్ఎస్ కు షాక్ Thu, May 02, 2024, 03:49 PM
మాజీ సర్పంచ్ ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే Thu, May 02, 2024, 03:05 PM