మిర్యాలగూడలో టీఆర్ఎస్ కు షాక్

byసూర్య | Thu, May 02, 2024, 03:49 PM

బీజేపీ పార్టీవైపు యువకులంతా మొగ్గు చూపుతున్నారనీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. మిర్యాలగుడలో టీఆర్ఎస్ కు చెందిన యువ నాయకులు బీజేపీలో చేరగా వారికి నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే యువకులంతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువతది కూడా కీలకపాత్ర అని తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మోడీపాలనలో మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు.


Latest News
 

నెంబర్ ప్లేట్ లేని వాహనాలు ఎక్కడ కనిపించినా సీజ్ Fri, May 17, 2024, 11:47 AM
మాదాపూర్ పిఎస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 10:41 AM
స్వలంగా పెరిగిన బంగారం Fri, May 17, 2024, 10:38 AM
రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM