ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన

byసూర్య | Fri, Apr 19, 2024, 11:14 AM

చర్ల మండల పరిధిలోని పూజారిగూడెం పెద్ద చెరువు కట్ట వద్ద ముత్యాలమ్మ వారి గుడి నిర్మాణం కోసం చర్ల నివాసి, ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న గూడూరి రామారావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పది రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయనున్నామన్నారు. అలాగే గ్రామంలో సోముల దేవమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Latest News
 

కార్మిక లోకాన్ని కాంగ్రెస్ కాపాడుకుంటుంది: ఎంపీ అభ్యర్థి నీలం మధు Thu, May 02, 2024, 04:05 PM
హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి Thu, May 02, 2024, 03:59 PM
మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలి Thu, May 02, 2024, 03:56 PM
న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తా : బీజేపీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి Thu, May 02, 2024, 03:53 PM
మిర్యాలగూడలో టీఆర్ఎస్ కు షాక్ Thu, May 02, 2024, 03:49 PM