మూడోసారి నరేంద్ర మోడీని ప్రధానిగా చెయ్యాలి

byసూర్య | Thu, May 02, 2024, 03:56 PM

మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం పుట్టపల్లి లో బుధవారం సాయంత్రం బిజెపి నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బిజెపికి ఓటు వేసి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రిగా చూడాలని, డీకే అరుణ ను ఎంపీగా గెలిపించాలని కోరుతూ. మోడీ అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాల ద్వారా వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంగాల రవిందర్ రెడ్డి ఉపాధ్యక్షుడు కొట్ల శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM