హామీలు అమలు చేశాం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి

byసూర్య | Thu, May 02, 2024, 03:59 PM

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీలు అమలు చేశామని పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర నాయకులు రాఘవేందర్, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షులు నాగరాజు అన్నారు. గురువారం మరికల్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో యూత్ విభాగం నాయకులు మహేష్, చంద్రప్ప పాల్గొన్నారు.


Latest News
 

రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM
క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే Thu, May 16, 2024, 07:46 PM
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి Thu, May 16, 2024, 07:45 PM