సీఎం పర్యటనకు భారీ భద్రత

byసూర్య | Fri, Apr 19, 2024, 11:36 AM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనకు మొత్తం 1, 500 మందితో బందోబస్తు ఉండనున్నారు. 4 ఏఎస్పిలు, డీస్పీలు 15, సీఐలు 75, ఎస్ఐలు , 100 ఎడిఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 1, 306 మంది విధులలో ఉండనున్నారు.


Latest News
 

మాజీ సర్పంచ్ ని పరామర్శించిన బోథ్ ఎమ్మెల్యే Thu, May 02, 2024, 03:05 PM
నేడు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ vs రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య ఉత్కంఠ పోరు.. Thu, May 02, 2024, 02:43 PM
మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం Thu, May 02, 2024, 02:08 PM
సీఎం రేవంత్ ను కలిసిన BRS మాజీ మంత్రి Thu, May 02, 2024, 02:08 PM
టీఆర్ఎస్ పార్టీలో చేరిక Thu, May 02, 2024, 01:58 PM