ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం

byసూర్య | Fri, Apr 19, 2024, 11:37 AM

కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ముందువెళ్తున్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చంద్రాయన గుట్ట ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ మున్నావర్ (35), ఫాతిమా బేగంగా గుర్తించారు పోలీసులు. గాయాలైన నలుగురు జాఫర్, సర్వార్, షఫీ, గున్ బాషలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM