byసూర్య | Fri, Apr 19, 2024, 11:55 AM
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండల పరిధిలోని సికింద్లపూర్ గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ స్వయంభు లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో శుక్రవారం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులను నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ధనుంజయ్ శర్మ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.