మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం

byసూర్య | Thu, May 02, 2024, 02:08 PM

ఆర్మూర్ పట్టణంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మెళన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.


Latest News
 

మాదాపూర్ పిఎస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం Fri, May 17, 2024, 10:41 AM
స్వలంగా పెరిగిన బంగారం Fri, May 17, 2024, 10:38 AM
రెండు ఐచర్ వాహనాలు ఢీ.. నలుగురికి తీవ్ర గాయాలు Thu, May 16, 2024, 08:07 PM
అయిజ సహకార సంఘాన్ని ఆదర్శంగా తీసుకోవాలి Thu, May 16, 2024, 08:00 PM
డిజిపికి ఫిర్యాదు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ Thu, May 16, 2024, 07:59 PM