byసూర్య | Thu, May 02, 2024, 02:08 PM
ఆర్మూర్ పట్టణంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మెళన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.