మయూరి పార్కులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Thu, Apr 18, 2024, 03:17 PM

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రలోని మయూరి పార్క్ లో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం అయ్యింది. సుమారు 20-25 సం. ల వయసు గల మహిళ ఆస్ట్రిచ్ బర్డ్ ఇంక్లూజర్ గల గుట్టపైన పూర్తిగా కాలిపోయిన మృతదేహం ఉండగా పార్కు సిబ్బంది గురువారం పోలీసులకు సమాచారం అందించారు. మృతురాలి మెడలో వెంకటేశ్వర స్వామి ప్రతిమ గల గొలుసు, కుడి చేతికి ఓం గుర్తు గల కడియం, కుడ, ఎడమ చేతి వెళ్లకు ఉంగరాలు, చెవులకు చెవి రింగులు ముక్కుపుడక ఉన్నాయి.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM