నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు

byసూర్య | Thu, Apr 18, 2024, 03:20 PM

నేడు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటున్నట్లు లీగల్ సెల్ కన్వీనర్ లో నామాజి తెలిపారు. నారాయణపేట పట్టణంలోని అన్ని వార్డుల నుండి నాయకులు తరలివెళ్లారని అన్నారు. ఎంపీగా డీకే అరుణ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM
శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో వాస్తు నివారణ పూజలు ప్రారంభం Tue, May 21, 2024, 09:28 PM
ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని Tue, May 21, 2024, 09:26 PM