గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Tue, May 21, 2024, 09:34 PM

బాన్సువాడ మండలంలోని బోర్లం దగ్గర ఉన్న చెరువులో ఒక గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 45 నుండి 50 సంవత్సరములు వయసు కలిగిన ఒక మగ మనిషి మృతదేహం బోర్లం గ్రామంలోని చెరువులో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM