గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Tue, May 21, 2024, 09:34 PM

బాన్సువాడ మండలంలోని బోర్లం దగ్గర ఉన్న చెరువులో ఒక గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 45 నుండి 50 సంవత్సరములు వయసు కలిగిన ఒక మగ మనిషి మృతదేహం బోర్లం గ్రామంలోని చెరువులో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM