గుర్తు తెలియని మృతదేహం లభ్యం

byసూర్య | Tue, May 21, 2024, 09:34 PM

బాన్సువాడ మండలంలోని బోర్లం దగ్గర ఉన్న చెరువులో ఒక గుర్తు తెలియని మగ మనిషి మృతదేహం మంగళవారం లభ్యమైనట్లు పట్టణ సీఐ కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తుతెలియని సుమారు 45 నుండి 50 సంవత్సరములు వయసు కలిగిన ఒక మగ మనిషి మృతదేహం బోర్లం గ్రామంలోని చెరువులో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన తెలిపారు.


Latest News
 

ఒత్తిడి లేకుండా చదివితేనే ఉత్తమ ఫలితాలు Wed, Feb 12, 2025, 12:51 PM
పిల్లల నిర్లక్ష్యం కారణంగా భార్యను చంపి, వృద్ధుడు ఆత్మహత్య Wed, Feb 12, 2025, 12:51 PM
ప్రసవాల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలి Wed, Feb 12, 2025, 12:50 PM
ఐటిఐ ప్రాంగణంలో ఏటీసీ సెంటర్ నిర్మాణ పనులను పరిశీలించిన..ప్రిన్సిపల్ సెక్రెటరీ సంజయ్ కుమార్ Wed, Feb 12, 2025, 12:49 PM
సీపీఐ మద్దతుతో గెలిచారనే విషయం మర్చిపోవద్దు: కునంనేని Wed, Feb 12, 2025, 12:46 PM