ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష

byసూర్య | Tue, May 21, 2024, 09:32 PM

జిల్లాలో మిగిలిన 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ. శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సహకార శాఖ, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై సమీక్షించారు. అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM