ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష

byసూర్య | Tue, May 21, 2024, 09:32 PM

జిల్లాలో మిగిలిన 35వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 4 రోజుల్లో పూర్తిగా కొనుగోలు చేయాలని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ప్రత్యేక అధికారి, రాష్ట్ర గిరిజన అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏ. శరత్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ చంద్రమోహన్, సహకార శాఖ, రైస్ మిల్లర్లతో ధాన్యం కొనుగోళ్ల వేగవంతంపై సమీక్షించారు. అంతంపల్లిలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.


Latest News
 

కుల వర్గ వ్యవస్థ నిర్ములన కోసం పోరాడిన వీరుడు పూలే Sat, Apr 11, 2026, 03:29 PM
శంకుస్థాపనలో ప్రోటోకాల్ వివాదం Sat, Apr 11, 2026, 02:37 PM
రేపటి నుంచి 10 రోజుల పాటు తెలంగాణలో తీవ్ర వడగాల్పులు Sat, Apr 11, 2026, 02:35 PM
సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమీక్ష సమావేశం Sat, Apr 11, 2026, 01:56 PM
ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ చేతుల మీదుగా గ్రాండ్ గా "ఐ క్యాబ్స్" ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ ప్రారంభం Sat, Apr 11, 2026, 01:44 PM