రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

byసూర్య | Tue, May 21, 2024, 09:29 PM

పిట్లం మండలం చిన్నకొడప్గల్ కు చెందిన బోయిని కిష్టయ్య(40)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పిట్లం ఎస్ఐ నీరేష్ తెలిపారు. గ్రామ శివారులోని అటవీ భూమిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఈ హత్య అతని భార్య చేయించినట్లు అనుమానంతో మృతుడి అన్న కొడుకు చంద్రశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM