రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

byసూర్య | Tue, May 21, 2024, 09:29 PM

పిట్లం మండలం చిన్నకొడప్గల్ కు చెందిన బోయిని కిష్టయ్య(40)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పిట్లం ఎస్ఐ నీరేష్ తెలిపారు. గ్రామ శివారులోని అటవీ భూమిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఈ హత్య అతని భార్య చేయించినట్లు అనుమానంతో మృతుడి అన్న కొడుకు చంద్రశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.


Latest News
 

చంచల్‌గూడ జైలుకు అఘోరి Wed, Apr 23, 2025, 08:45 PM
బీహెచ్ఈఎల్ యాజమాన్యానికి విన్నవించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Apr 23, 2025, 08:38 PM
శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ 29 రోజుల హుండీ ఆదాయం వివరాలు Wed, Apr 23, 2025, 08:30 PM
కాశ్మీర్ ఉగ్రదాడిలో మృతులకు కొవ్వొత్తులతో నివాళి Wed, Apr 23, 2025, 08:28 PM
నిరవధిక సమ్మెలో ఉగ్రదాడికి నిరసనగా ర్యాలీ Wed, Apr 23, 2025, 08:18 PM