రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య

byసూర్య | Tue, May 21, 2024, 09:29 PM

పిట్లం మండలం చిన్నకొడప్గల్ కు చెందిన బోయిని కిష్టయ్య(40)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారని పిట్లం ఎస్ఐ నీరేష్ తెలిపారు. గ్రామ శివారులోని అటవీ భూమిలో సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు బండరాయితో తలపై కొట్టి చంపినట్లు తెలిపారు. ఈ హత్య అతని భార్య చేయించినట్లు అనుమానంతో మృతుడి అన్న కొడుకు చంద్రశేఖర్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ. తెలిపారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM