శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో వాస్తు నివారణ పూజలు ప్రారంభం

byసూర్య | Tue, May 21, 2024, 09:28 PM

భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో చేపడుతున్న వాస్తు దోష నివారణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటగా ఆలయంలోని మూలవిరాట్ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నాలుగు వేదాల పారాయణం మొదలు కావడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు.


Latest News
 

నాగర్ కర్నూలు మాజీ ఎంపీ మందా జగన్నాథం కన్నుమూశారు. Sun, Jan 12, 2025, 09:50 PM
కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే సంజయ్ పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు Sun, Jan 12, 2025, 09:48 PM
ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి Sun, Jan 12, 2025, 08:46 PM
రేపటి మంత్రి పొంగులేటి పర్యటన వివరాలు Sun, Jan 12, 2025, 08:43 PM
శాంటినోస్‌ గ్లోబల్‌ స్కూల్‌ 8వ వార్సికోత్సవ వేడుకల్లో పాల్గొన సబితా ఇంద్రారెడ్డి Sun, Jan 12, 2025, 08:41 PM