శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో వాస్తు నివారణ పూజలు ప్రారంభం

byసూర్య | Tue, May 21, 2024, 09:28 PM

భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో చేపడుతున్న వాస్తు దోష నివారణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటగా ఆలయంలోని మూలవిరాట్ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నాలుగు వేదాల పారాయణం మొదలు కావడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు.


Latest News
 

టెట్ నోటిఫికేషన్ సమీపంలో.. విద్యాశాఖ కీలక నిర్ణయాలతో సిద్ధం Sun, Nov 09, 2025, 09:10 PM
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. రేపే పోలింగ్.. భారీ ఏర్పాట్లతో అధికారులు సిద్ధం Sun, Nov 09, 2025, 09:03 PM
‘సీఎం రేసులో ఉన్నది ఒక్కరు కాదు ఇద్దరు’.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి Sun, Nov 09, 2025, 08:59 PM
అద్దె పేరుతో దిగి.. గోడకు కన్నం వేసి Sun, Nov 09, 2025, 07:17 PM
వీధి కుక్కల నియంత్రణకు నడుం బిగించిన జీహెచ్ఎంసీ Sun, Nov 09, 2025, 07:13 PM