శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో వాస్తు నివారణ పూజలు ప్రారంభం

byసూర్య | Tue, May 21, 2024, 09:28 PM

భిక్కనూరు శ్రీ సిద్ధరామేశ్వరాలయంలో చేపడుతున్న వాస్తు దోష నివారణ కార్యక్రమాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. మొదటగా ఆలయంలోని మూలవిరాట్ స్వామివారికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో వాస్తు నివారణ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు నాలుగు వేదాల పారాయణం మొదలు కావడం జరిగింది. అనంతరం ఆలయ కమిటీ చైర్మన్ అందే మహేందర్ రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో అడ్వకేట్ రాంరెడ్డి దంపతులు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM