ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని

byసూర్య | Tue, May 21, 2024, 09:26 PM

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన పాట్నా ఐఐటి పదవ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. భిక్కనూరుకు చెందిన గజ్జె శ్రీలేఖ ముదిరాజ్ ఐఐటి పట్టాను అందుకున్నారు. 2019 బ్యాచ్ కి చెందిన ఆమె జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి పట్నాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించిన జిల్లా మహిళ విద్యార్థినిగా మన్ననలు పొందారు. ఐఐటి పాట్నాలో చదివి పట్టా పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.


Latest News
 

తాము మాట్లాడుతుంటే చూపించడం లేదన్న హరీశ్‌రావు Sat, Jul 27, 2024, 12:11 PM
సుంకేసుల జలాశయానికి భారీగా వరద నీరు Sat, Jul 27, 2024, 11:21 AM
సైబర్ వలలో పడి 70వేలు మోసం Sat, Jul 27, 2024, 11:07 AM
జహీరాబాద్ రూరల్ సిఐగా జక్కుల హనుమంతు పదవి బాధ్యతలు Sat, Jul 27, 2024, 11:05 AM
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి Sat, Jul 27, 2024, 10:29 AM