ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని

byసూర్య | Tue, May 21, 2024, 09:26 PM

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన పాట్నా ఐఐటి పదవ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. భిక్కనూరుకు చెందిన గజ్జె శ్రీలేఖ ముదిరాజ్ ఐఐటి పట్టాను అందుకున్నారు. 2019 బ్యాచ్ కి చెందిన ఆమె జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి పట్నాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించిన జిల్లా మహిళ విద్యార్థినిగా మన్ననలు పొందారు. ఐఐటి పాట్నాలో చదివి పట్టా పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.


Latest News
 

మిస్ వరల్డ్ 2025 పోటీదారులు శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిని సందర్శించారు Fri, May 16, 2025, 09:42 PM
దాతరపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య Fri, May 16, 2025, 08:27 PM
తిరంగా ర్యాలీ సందర్భంగా రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు Fri, May 16, 2025, 08:18 PM
యాంటీ నార్కోటిక్స్ విభాగంలో మొదటి బహుమతిని అందుకున్న తెలంగాణ పోలీస్ Fri, May 16, 2025, 08:03 PM
ఎక్స్‌పీరియం ఎకో పార్క్ కు చేరుకున్న ప్రపంచ సుందరీమణులు Fri, May 16, 2025, 08:00 PM