ఐఐటి పాట్నా స్నాతకోత్సవంలో పట్టా అందుకున్న విద్యార్థిని

byసూర్య | Tue, May 21, 2024, 09:26 PM

భారతదేశంలో ప్రతిష్టాత్మకమైన విద్యాసంస్థల్లో ఒకటైన పాట్నా ఐఐటి పదవ స్నాతకోత్సవం మంగళవారం జరిగింది. భిక్కనూరుకు చెందిన గజ్జె శ్రీలేఖ ముదిరాజ్ ఐఐటి పట్టాను అందుకున్నారు. 2019 బ్యాచ్ కి చెందిన ఆమె జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ లో మంచి ర్యాంక్ సాధించి ఐఐటి పట్నాలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో సీటు సంపాదించిన జిల్లా మహిళ విద్యార్థినిగా మన్ననలు పొందారు. ఐఐటి పాట్నాలో చదివి పట్టా పొందడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM