శ్రీ సిద్ధరామేశ్వర గోశాలకు గడ్డి వితరణ

byసూర్య | Tue, May 21, 2024, 09:24 PM

భిక్కనూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలోని గోశాలకు భిక్కనూరుకు చెందిన కైలాసం ట్రాక్టర్ గడ్డిని పంపించినట్లు మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడ్డిని వితరణ చేసిన కైలాసంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మహేందర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

పీఎం కిసాన్ డబ్బులు పడ్డాయని మెస్సేజ్.. ఓపెస్ చేస్తే రూ.2 లక్షలు కట్.. మీరూ ఇలా చేయకండి. Tue, Jan 14, 2025, 09:55 PM
గాలిపటం ఎగరేసేందుకు గుట్టపైకి పిల్లలు.. పొదల మాటున కనిపించిన సీన్ చూసి షాక్ Tue, Jan 14, 2025, 09:03 PM
కల్వకుంట్ల కవిత ఇంట్లో స్పెషల్ సంక్రాంతి.. వెల్లివిరిసిన సంతోషం Tue, Jan 14, 2025, 08:57 PM
చోరీ చేసి పారిపోతూ ఫ్లైఓవర్ నుంచి దూకేశాడు Tue, Jan 14, 2025, 08:50 PM
ఆ మంత్రికి వయసు పెరిగినా చిలిపి చేష్టలు పోలేదు.. బీజేపీ ఎంపీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ Tue, Jan 14, 2025, 08:46 PM