శ్రీ సిద్ధరామేశ్వర గోశాలకు గడ్డి వితరణ

byసూర్య | Tue, May 21, 2024, 09:24 PM

భిక్కనూరు పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ సిద్ధరామేశ్వర ఆలయంలోని గోశాలకు భిక్కనూరుకు చెందిన కైలాసం ట్రాక్టర్ గడ్డిని పంపించినట్లు మంగళవారం ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడ్డిని వితరణ చేసిన కైలాసంకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతినిధులు మహేందర్ రెడ్డి, తాటిపాముల లింబాద్రి, మహిపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, జనార్దన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM