ఉపాధిహామీ పనులను పరిశీలించిన పిఆర్డీ డిప్యూటీ కమిషనర్

byసూర్య | Tue, May 21, 2024, 09:22 PM

పిట్లం మండలంలోని పలు జీపీలను మంగళవారం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటి కమిషనర్ జాన్ వెస్లి పరీశిలించినట్లు ఎంపిడిఓ వి. కమలాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎంపిడిఓ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ నిర్వహణ విషయాల్లో డిసి పలుసూచనలు చేశారన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, కిష్ఠాపూర్ పంచాయతీలను పరిశీలించారన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM