ఉపాధిహామీ పనులను పరిశీలించిన పిఆర్డీ డిప్యూటీ కమిషనర్

byసూర్య | Tue, May 21, 2024, 09:22 PM

పిట్లం మండలంలోని పలు జీపీలను మంగళవారం పంచాయతీ రాజ్ రూరల్ డెవలప్మెంట్ డిప్యూటి కమిషనర్ జాన్ వెస్లి పరీశిలించినట్లు ఎంపిడిఓ వి. కమలాకర్ తెలిపారు. మంగళవారం సాయంత్రం ఎంపిడిఓ మాట్లాడుతూ. గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేసినటువంటి కంపోస్టు షెడ్, పల్లె ప్రకృతి వనం, నర్సరీ నిర్వహణ విషయాల్లో డిసి పలుసూచనలు చేశారన్నారు. అనంతరం పోతిరెడ్డిపల్లి, బ్రాహ్మణపల్లి, కిష్ఠాపూర్ పంచాయతీలను పరిశీలించారన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM