పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చూపించిన కృషి ఎనలేనిది..

byసూర్య | Tue, May 21, 2024, 09:20 PM

బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో మంగళవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషి ఏనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాపుగండ్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM