పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చూపించిన కృషి ఎనలేనిది..

byసూర్య | Tue, May 21, 2024, 09:20 PM

బాన్సువాడ పట్టణంలోని పిఆర్ గార్డెన్లో మంగళవారం ఏర్పాటుచేసిన నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎండే లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు చేసిన కృషి ఏనలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ గుడుగుట్ల శ్రీనివాస్, శంకర్ గౌడ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, కాపుగండ్ల శ్రీనివాస్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

రేణూ దేశాయ్‌కు తెలంగాణ మంత్రి 'స్పెషల్ గిఫ్ట్'.. ప్రత్యేకంగా చేపించి మరీ Fri, Jul 26, 2024, 10:50 PM
తెలంగాణను వీడని వర్షం ముప్పు..ఈ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ Fri, Jul 26, 2024, 10:16 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మీటింగ్.. రీజన్ అదేనా.... ? Fri, Jul 26, 2024, 10:08 PM
మహంకాళీ బోనాల దృష్ట్యా.. రెండు రోజుల పాటు వైన్ షాపులు బంద్ Fri, Jul 26, 2024, 10:02 PM
ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆర్డీవో రమేష్ రాథోడ్ Fri, Jul 26, 2024, 10:02 PM