ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకున్న నేతలు

byసూర్య | Thu, Apr 18, 2024, 03:16 PM

నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాలలోని చెరువుల్లో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలా సమస్యలను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అరా తిసారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కూలీలా డబ్బులు వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM