వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చడం అభినందనీయం

byసూర్య | Thu, Apr 18, 2024, 02:52 PM

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చడం కోసం ఏవీఏం పాఠశాల 1990-1991 పూర్వ విద్యార్థులు ఏర్పాటు చేసిన చలివేంద్రం కేంద్రాన్ని గురువారం ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య , స్థానిక కౌన్సిలర్లు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM