నేటి నుంచి నామినేషన్ల పర్వం...

byసూర్య | Thu, Apr 18, 2024, 02:53 PM

ఎంపీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈనెల 24 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని 2 ఎంపీ స్థానాలకు అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఉ. 10: 00 గంటల నుంచి మ. 3: 00 గంటల వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. రిటర్నింగ్ అధికారి ఛాంబర్లోకి అయిదుగురికి మాత్రమే అనుమతి ఉందని పేర్కొన్నారు.


Latest News
 

రోడ్ షో ను విజయవంతం చేయాలి Wed, May 01, 2024, 04:48 PM
బాల్య వివాహాలు లేని జిల్లాగా మార్చాలి Wed, May 01, 2024, 04:47 PM
బిజెపిలో చేరిన బీఆర్ఎస్ నాయకుడు Wed, May 01, 2024, 04:45 PM
కాంగ్రెస్ పార్టీలో చేరిన 40 మందితో మాజీ సర్పంచ్ Wed, May 01, 2024, 04:43 PM
దళిత బస్తీలో ఇంటింటి బిజెపి ప్రచారం Wed, May 01, 2024, 04:42 PM