ఉపాధి కూలీలా సమస్యలు తెలుసుకున్న నేతలు

byసూర్య | Thu, Apr 18, 2024, 02:04 PM

నారాయణపేట మండలం అప్పిరెడ్డి పల్లి, అమ్మిరెడ్డి పల్లి గ్రామాలలోని చెరువుల్లో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధిహామీ కూలీలా సమస్యలను గురువారం వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అడిగి తెలుసుకున్నారు. అధికారులు ఏర్పాటు చేసిన సౌకర్యాలపై అరా తిసారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రాములు మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న కూలీలా డబ్బులు వెంటనే చెల్లించాలని, పని ప్రదేశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కోరారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM