పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, దేశ భద్రతే బీజేపీ లక్ష్యము

byసూర్య | Thu, Apr 18, 2024, 02:02 PM

పేదల సంక్షేమం, దేశ అభివృద్ధి, దేశ భద్రతే బీజేపీ లక్ష్యమని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ అన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు కోసం బుధవారం సిద్దిపేటలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజలకు కేంద్రం అమలు చేసిన పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Latest News
 

ఆటో నడిపిన ఫొటోను పోస్ట్ చేసిన హరీష్ రావు Wed, May 01, 2024, 12:33 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో ఘనంగా మేడే వేడుకలు Wed, May 01, 2024, 12:20 PM
భారీగా త‌గ్గిన ధ‌ర‌లు Wed, May 01, 2024, 12:19 PM
వచ్చే 4 రోజులు బయటకు రాకపోవడమే బెటర్ Wed, May 01, 2024, 11:36 AM
మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం Wed, May 01, 2024, 11:29 AM