మోతేలో బిజెపి శ్రేణులు ఇంటింటి ప్రచారం

byసూర్య | Wed, May 01, 2024, 11:29 AM

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం మోతే గ్రామంలో మెదక్ బిజెపి అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు మద్దతుగా అరిగేకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మడ్డి స్వామి గౌడ్, గోత్రాల నరేష్, సంపంగి ఎల్లేష్ వడ్ల ప్రకాష్ చారి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

రేవ్ పార్టీ అంటే ఇదా..? నిజంగానే అలాంటి పనులు చేస్తారా Tue, May 21, 2024, 10:07 PM
వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 10:02 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM