బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి కృషి చేయాలి

byసూర్య | Wed, May 01, 2024, 11:20 AM

మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి విజయానికి కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. జిన్నారంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు. మే 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రోడ్ షో విజయంతో కోసం కార్యకర్తలు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు పాల్గొన్నారు.


 


 


Latest News
 

మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 04:09 PM
స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్ Tue, May 21, 2024, 03:52 PM
అమ్మ ఆదర్శ్ పాఠశాలలో పనులను పరిశీలించిన కలెక్టర్ Tue, May 21, 2024, 03:50 PM
శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ప్రభుత్వవిప్ Tue, May 21, 2024, 03:11 PM
వైద్య ఖర్చులకు బ్యాచ్ మేట్లు ఆర్థిక సహాయం Tue, May 21, 2024, 02:01 PM