స్ట్రాంగ్ రూములను పరిశీలించిన కలెక్టర్

byసూర్య | Tue, May 21, 2024, 03:52 PM

పార్లమెంట్ ఎన్నికల ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా మంగళవారం పరిశీలించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సంజయ్ గాంధీ పాల్ టెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లను ఆయన సందర్శించారు. మూడంచల భద్రత వ్యవస్థను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సిసి కెమెరా పని తీరును పరిశీలించారు.


Latest News
 

మీ వాచీ బాగుంది సార్.. వెంటనే తీసి గిఫ్ట్‌గా ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబు Sat, Sep 07, 2024, 09:53 PM
తెలంగాణకు మరోసారి వర్షం ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు Sat, Sep 07, 2024, 09:46 PM
హైదరాబాద్‌ నుంచి 7 కొత్త విమాన సర్వీసులు.. పూర్తి వివరాలివే Sat, Sep 07, 2024, 09:42 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో.. 'జైలర్' విలన్ వినాయకన్‌ అరెస్ట్ Sat, Sep 07, 2024, 09:37 PM
విద్యుత్‌ సిబ్బంది లంచం అడిగారా..? ఈ నెంబర్‌కు ఫోన్‌ చేయండి Sat, Sep 07, 2024, 09:31 PM