శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్న ప్రభుత్వవిప్

byసూర్య | Tue, May 21, 2024, 03:11 PM

ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి నవరాత్రుల సందర్భంగా మంగళవారం దేవాలయాన్ని సందర్శించి స్వామి వారిని దర్శించుకొని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.


Latest News
 

ఏకంగా రూ.1000 కోట్లతో ఫండ్,,,గుడ్‌న్యూస్ చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి Wed, Dec 10, 2025, 09:48 PM
ఓయూకు రూ.1000 కోట్ల నిధుల విడుదల.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం Wed, Dec 10, 2025, 07:53 PM
2 గంటల వరకు మెట్రో, సిటీ బస్సులు,,,,ఇకపై అర్థరాత్రి కూడా దర్జాగా తిరగొచ్చు Wed, Dec 10, 2025, 07:46 PM
ఆ 14 గ్రామాల్లో ఇద్దరు సర్పంచ్‌లు, రెండు ఓట్లు.... ఇంకా తెగని పంచాయతీ Wed, Dec 10, 2025, 07:41 PM
చదువును అమ్మాయితో పోల్చిన ప్రొఫెసర్ కాశీం.. రేవంత్ రెడ్డి ప్రేమలో పడ్డారంటూ Wed, Dec 10, 2025, 07:36 PM