byసూర్య | Wed, May 01, 2024, 12:20 PM
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని 1వ వార్డులో ఘనంగా మేడే వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్కాజ్ గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి బుధవారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న మేడే వేడుకల్లో పాల్గొన్నారు.