రోడ్డు ప్రమాదంలో బిఆర్ఎస్ నేత దుర్మరణం

byసూర్య | Thu, Apr 18, 2024, 01:00 PM

నల్లగొండ పట్టణం పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పానగల్ బైపాస్ నుండి దుప్పలపల్లి వెళ్లే మార్గం మద్యంలో ఈఘోర ప్రమాదం జరిగింది. జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అందులో చురుకైన నేతగా ఎదిగారు. కాలక్రమంలో బీఆర్ఎస్ లో చేరిన జనార్దన్ రావు కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM