byసూర్య | Thu, Apr 18, 2024, 01:00 PM
నల్లగొండ పట్టణం పానగల్ రోడ్ శ్రీనగర్ కాలనీకి చెందిన బీఆర్ఎస్ నేత జనార్దన్ రావు బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. పానగల్ బైపాస్ నుండి దుప్పలపల్లి వెళ్లే మార్గం మద్యంలో ఈఘోర ప్రమాదం జరిగింది. జనార్దన్ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి అందులో చురుకైన నేతగా ఎదిగారు. కాలక్రమంలో బీఆర్ఎస్ లో చేరిన జనార్దన్ రావు కిందటి మున్సిపల్ ఎన్నికల్లో శ్రీనగర్ కాలనీ నుండి పోటీ చేసి ఓటమి చెందారు.