విద్యార్థిని చితక బాదిన ఉపాద్యాయుడు

byసూర్య | Thu, Apr 18, 2024, 01:00 PM

పరీక్ష సరిగ్గా రాయలేదన్న సాకుతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థిని చితక బాదిన ఘటన చింతపల్లి మండల కేంద్రంలోని మాతృశ్రీ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 5వ తరగతి చదువుతున్న తుంగపాడుకు చెందిన త్రిశూల్ తెలుగు పరీక్ష సరిగ్గా రాయలేదని ఉపాధ్యాయుడు కర్రతో కొట్టడంతో బాలుడి వంటిపై వాతలు పడ్డాయి. ఈ ఘటనపై బుధవారం ప్రిన్సిపాల్ స్పందిస్తూ ఉపాధ్యాయుడిని విధుల నుండి తొలగించామని తెలిపారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM