ఇసుక టిప్పర్ పట్టివేత

byసూర్య | Thu, Apr 18, 2024, 10:39 AM

జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలంలో అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ ను పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఐ అభిషేక్ రెడ్డి వివరాలు.. మండలంలోని పత్తేపూర్ గేటు నుంచి రుద్రారం వైపు వస్తున్న ఇసుక టిప్పర్ ను గమనించిన పెట్రోలింగ్ పోలీసులు వాహనాన్ని ఆపి విచారించారు. అనుమతి పత్రాలు చూపించమని పోలీసులు కోరడంతో డ్రైవర్ పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు డ్రైవర్ తో పాటు, వాహనాన్ని స్టేషన్ కు తరలించామన్నారు.


Latest News
 

లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM
అన్నదాతకు గుడ్‌న్యూస్.. రైతుబంధు నిధులపై డిప్యూటీ సీఎం భట్టి కీలక ప్రకటన Tue, Apr 30, 2024, 08:05 PM
5 వేల పింఛన్, 5 లక్షల ఆర్థిక సాయం.. తాగుబోతుల సంక్షేమ సంఘం డిమాండ్లు చూస్తే దిమ్మతిరగాల్సిందే! Tue, Apr 30, 2024, 08:01 PM
వియ్యంకుడి కోసం రంగంలోకి విక్టరీ వెంకటేశ్.. ఆ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం Tue, Apr 30, 2024, 07:41 PM