నామినేషన్ కార్యక్రమానికి తరలిన నేతలు

byసూర్య | Thu, Apr 18, 2024, 12:12 PM

నేడు మహబూబ్ నగర్ కలెక్టరేట్ లో బీజేపీ ఎంపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి నారాయణపేట బీజేపీ నాయకులు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఎంపీ అభ్యర్థి డీకే అరుణ నామినేషన్ సందర్భంగా నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటున్నట్లు లీగల్ సెల్ కన్వీనర్ లో నామాజి తెలిపారు. నారాయణపేట పట్టణంలోని అన్ని వార్డుల నుండి నాయకులు తరలివెళ్లారని అన్నారు. ఎంపీగా డీకే అరుణ గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Latest News
 

ఇవాళే మేడే కార్మిక దినోత్సవం Wed, May 01, 2024, 10:13 AM
ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ నేతలు Wed, May 01, 2024, 10:12 AM
అందరినీ కలుపుకుపోయే పార్టీ కాంగ్రెస్: ఎంపీ అభ్యర్థి నీలం మధు Wed, May 01, 2024, 10:11 AM
లవర్‌తో ఓయో రూమ్‌కు.. తెల్లారేసరికి విగతజీవిగా యువకుడు, ఏం జరిగింది? Tue, Apr 30, 2024, 09:05 PM
హైదరాబాద్‌లో లేడీ డాన్,,,గుట్టు చప్పుడు కాకుండా గేమింగ్ Tue, Apr 30, 2024, 08:10 PM