ప్రచారం ముమ్మరం చేసిన బీజేపీ నేతలు

byసూర్య | Wed, May 01, 2024, 10:12 AM

మరికల్ మండలంలో బీజేపీ నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఉదయం సాయంత్రం సమయాల్లో ఇంటింటికి తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు. బుధవారం మరికల్ మండల కేంద్రంలోని 245 భూత్ పరిధిలో ఇంటింటి ప్రచారం చేసినట్లు నాయకులు నిఖిల్ తెలిపారు. అభివృద్ధికి అండగా నిలబడాలని, ఎంపీగా డీకే అరుణ ను గెలిపించాలని కోరారు. పేదల సంక్షేమం ప్రధాని మోడీతో సాధ్యమని, మళ్లీ ప్రధానిగా గెలిపించాలని కోరారు.


Latest News
 

రేవ్ పార్టీ అంటే ఇదా..? నిజంగానే అలాంటి పనులు చేస్తారా Tue, May 21, 2024, 10:07 PM
వాళ్లను బజారుకీడ్చటం కరెక్ట్ కాదు.. రేవ్ పార్టీపై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు Tue, May 21, 2024, 10:02 PM
గుర్తు తెలియని మృతదేహం లభ్యం Tue, May 21, 2024, 09:34 PM
ధాన్యం కొనుగోళ్లపై ఉమ్మడి జిల్లాల ప్రత్యేక అధికారి సమీక్ష Tue, May 21, 2024, 09:32 PM
రాయితో కొట్టి వ్యక్తి దారుణ హత్య Tue, May 21, 2024, 09:29 PM