ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

byసూర్య | Fri, Apr 12, 2024, 06:43 PM

ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు మరింత వేగవంతం చేయాలని, కామారెడ్డి అదనపు కలెక్టర్ చంద్ర మోహన్ సూచించారు. శుక్రవారం ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలోని గండిమాసాని పేట్, మార్కెట్ కమిటి ఆవరణలోని ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మండలంలో అడివి లింగాల గ్రామంలో సొసైటి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సౌకర్యాలను గురించి సొసైటి సెక్రటరీ విశ్వనాథం ను అడిగి తెలుసుకున్నారు. త్రాగు నీటి సౌకర్యం కల్పించాలని సూచించారు.


Latest News
 

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా యూనియన్ కృషిచేస్తుంది Fri, Oct 18, 2024, 02:13 PM
ఉపాధ్యాయ MLC ఓటు నమోదు కార్యక్రమం Fri, Oct 18, 2024, 02:09 PM
ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM