వడ్డీ వ్యాపారుల ఇళ్లపై పోలీసుల దాడులు

byసూర్య | Fri, Apr 12, 2024, 06:45 PM

భిక్కనూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ అనుమతి లేకుండా జీరో ఫైనాన్స్ నిర్వహిస్తున్న పలు వ్యాపార సంస్థలపై, వ్యాపారుల ఇళ్లపై శుక్రవారం ఎస్సై సాయి కుమార్ ఆధ్వర్యంలో దాడులు. నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రానికి చెందిన కోడి ప్యాక ఆంజనేయులు, మురికి రాజేశం అనే వ్యాపారుల వద్ద ప్రాంసరీ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై సాయికుమార్ చెప్పారు.


Latest News
 

ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించాలని హైడ్రా నిర్ణయం Fri, Oct 18, 2024, 10:55 AM
శబరిమల వరకు మహా పాదయాత్ర Fri, Oct 18, 2024, 10:44 AM
ఇకపై ఆర్టీసీ బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు Fri, Oct 18, 2024, 10:21 AM
తెలంగాణ గ్రూప్ I పరీక్షతో ముందుకు సాగాలని ఆశావహుల నిరసన కొనసాగుతోంది Thu, Oct 17, 2024, 10:14 PM
పరువు నష్టం కేసులో స్టేట్‌మెంట్ ఇవ్వనున్న కేటీఆర్ Thu, Oct 17, 2024, 10:00 PM