శబరిమల వరకు మహా పాదయాత్ర

byసూర్య | Fri, Oct 18, 2024, 10:44 AM

సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం రాంచంద్రపురం బిహెచ్ఇఎల్ టౌన్షిప్ శ్రీ అయ్యప్ప దేవాలయం ప్రాంగణం నుండి శబరిమల వరకు చేపట్టనున్న శబరిమల మహా పాదయాత్రను శుక్రవారం ఉదయం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ఎమ్మెల్యే నిర్వహించారు.


Latest News
 

ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి Fri, Oct 18, 2024, 01:48 PM
జూరాలకు పెరిగిన ఇన్ ఫ్లో Fri, Oct 18, 2024, 01:48 PM
సమయానికి బస్సులు నడపాలని వినతి Fri, Oct 18, 2024, 01:47 PM
పేద‌ల ఇండ్లు కూల్చ‌కుండా సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేయాలి : కిషన్ రెడ్డి Fri, Oct 18, 2024, 12:51 PM
గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ Fri, Oct 18, 2024, 12:19 PM