గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ

byసూర్య | Fri, Oct 18, 2024, 12:19 PM

అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రామనాథం మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆదేశానుసారం ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలకు గుదిబండలా మారుతున్న సిలిండర్ ధర 500 కే పంపిణీ చేయడం సాహసోపేత నిర్ణయమని చెప్పారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ వినియోగించుకోవాలని తెలిపారు.


Latest News
 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM
ఆదర్శ,కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి Fri, Oct 18, 2024, 02:44 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి Fri, Oct 18, 2024, 02:33 PM