ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 12:16 PM

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. కాన్గల్ ప్రాథమికొన్నత పాఠశాలలో మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులు, మండల పరిషత్ నిధులతో ఏర్పాటు చేసిన వైకుంఠరథం, ప్రీజర్ను, పెద్ద మాసాన్ పల్లి పాఠశాలలో బిఆర్ఎస్ యువ నాయకుడు పన్యాల ప్రవీణ్ రెడ్డి సహకారంతో విద్యార్థులకు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు.


Latest News
 

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM
ఆదర్శ,కేజీబీవీ ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి Fri, Oct 18, 2024, 02:44 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన కలెక్టర్ Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలి Fri, Oct 18, 2024, 02:40 PM
ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి నిరుపేదకు అందాలి Fri, Oct 18, 2024, 02:33 PM