సమయానికి బస్సులు నడపాలని వినతి

byసూర్య | Fri, Oct 18, 2024, 01:47 PM

విద్యార్థులకు సమయానికి బస్ సర్వీసులు నడపాలని కోరుతూ శుక్రవారం నారాయణపేట ఆర్టీసీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీశైలమ్మ కు ఎస్ఎఫ్ఐ నాయకులు వినతి పత్రం అందించారు. అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలకు సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. బస్ పాసులకు కట్టిన డబ్బులు వృథా అవుతున్నాయని అన్నారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM