ఆలయాలపై దాడులు చేసిన వారిని శిక్షించాలి

byసూర్య | Fri, Oct 18, 2024, 01:48 PM

హిందూ దేవుళ్లు, దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ శుక్రవారం విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్, లోకాయపల్లి లక్ష్మమ్మ ట్రస్ట్ సభ్యులు నారాయణపేట సీఐ శివశంకర్ కు వినతి పత్రం అందించారు. నారాయణపేట పరిసర ప్రాంతాల్లోని ఆలయాలకు భద్రత కల్పించాలని కోరారు. దాడులకు నిరసనగా రేపు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు విశ్వహిందూ పరిషత్ కార్యదర్శి ప్రవీణ్ తెలిపారు.


Latest News
 

సెక్యూరిటీ లేకుండా వస్తా అన్నావ్ కదా.. పోదాం పదా : Fri, Oct 18, 2024, 03:17 PM
నల్లమల అడవుల్లో వ్యక్తి అదృశ్యం Fri, Oct 18, 2024, 03:05 PM
సమాజంలో కవులు, కళాకారుల పాత్ర కీలకం Fri, Oct 18, 2024, 03:00 PM
బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ Fri, Oct 18, 2024, 02:50 PM
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ Fri, Oct 18, 2024, 02:46 PM